Friday, April 26, 2024

అమలాపురం జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలి : జగన్ కు ముద్రగడ లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాశారు. అమలాపురం జిల్లాకు మాజీ పార్లమెంట్ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని ఆయన లేఖలో కోరారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొత్త జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ముద్రగడ పద్మనాభం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement