Friday, March 29, 2024

యావత్ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకం- ప్రధాని మోడీ

అల్లూరి సీతారామరాజు యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు. పెద్ద అమిరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు వీర లేవరా అంటూ శ్రీశ్రీ పాటను ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇదొక పుణ్య భూమి, వీర భూమి అన్నారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యిందన్నారు. ఏడాది పాటు వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement