Thursday, April 18, 2024

ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలి: అఖిలపక్ష నేతలు

కడప జిల్లా జమ్మలమడుగులోని ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలని కోరుతూ ఉక్కు సాధన ఐక్య వేదిక అధ్వర్యంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో ఉక్కు సాధన ఐక్య వేదిక జిల్లా ఛైర్మెన్ బి.నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సి.నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్,బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గురప్ప,ఐయఫ్ టియ జిల్లా అధ్యక్షులు రాము, లోకసత్తా జిల్లా నాయకులు దేవరకృష్ణ, సీపీఎం పార్టీ నేతలు తదితరలులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement