Thursday, April 25, 2024

Breaking: నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట

నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో తిరుపతిలో నిర్వహించిన ధర్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో విచారణ జరిగింది. విచారణను నిలిపివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. 8 వారాల పాటు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement