Saturday, April 20, 2024

కారును ఢీకొన్న లారీ.. ఇద్ద‌రు మృతి..

కారును లారీ ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఫ‌ల్నాడులో చోటుచేసుకుంది. ప‌ల్నాడు ప‌రిధిలోని నందిగామ ద‌గ్గ‌ర కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement