Friday, April 19, 2024

Big Breaking | చిత్తూరు జిల్లాలో ఘోరం.. పారిశుధ్య కార్మికురాలిపైకి దూసుకెళ్లిన కారు

చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఇవ్వాల (శనివారం) సాయంత్ర వరిగపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు ఓ పారిశుధ్య కార్మికురాలిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement