Friday, April 26, 2024

bapatla : పొలంలో 17మంది కూలీలకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలో పొలంలో పనిచేస్తున్న 17మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల మందు చల్లి తర్వాత కూలీలు భోంచేశారు. అస్వస్థకు గురికావడంతో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పర్చూరు మండలం చిన్న నందిపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement