Saturday, April 20, 2024

ఏపీకి చేరిన 5 లక్షల కోవిడ్ టీకాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ టీకాలు చేరాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఎయిర్ పోర్ట్ నుండి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ తరలించారు. గన్నవరం నుండి వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు టీకా డోసులు సరఫరా చేయనున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement