Wednesday, April 24, 2024

Breaking: స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు

తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు అయ్యారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని జి పాలెం సమీపంలోనున్న స్వర్ణముఖి నదిలో ఈ ఘటన జరిగింది. జి పాలెం దళితవాడకు చెందిన నలుగురు పిల్లలు.. సరదాగా నీటిలోకి దిగారు. అయితే, నీటిలో లోతు గమనించని పిల్లలు.. ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన గాజులమండ్యం పోలీసులు… సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement