Friday, March 29, 2024

ఏపీకి చేరిన 3.60 లక్షల కొవిడ్ టీకాలు

ఏపీలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి 3.60 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు కొవిషీల్డ్ టీకా డోసులు చేరాయి. అనంతరం గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‎ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement