Saturday, April 20, 2024

FLASH: బైకును ఢీకొట్టిన కారు.. ఇద్దరు చిన్నారులు మృతి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి చెందగా.. భార్యభర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రస్తుతం వారి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement