Thursday, April 25, 2024

బస్సు, ఆటో ఢీ.. 16మంది కూలీలకు గాయాలు

ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో 16మంది కూలీలకు గాయాలైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంగాయపాలెంలో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 16మంది కూలీలకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement