Friday, April 19, 2024

జేఎన్టీయూలో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్

కాకినాడలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో కరోనా కలకలం రేపింది. క్యాంపస్‌లోని బాలికల వసతి గృహంలో 15 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూనివర్సిటీ హాస్టల్‌లో మొత్తం 400 మంది  విద్యార్థినులు ఉన్నారు. హాస్టల్‌లోని విద్యార్థినులదరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ లో విద్యార్థినులకు పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది.  విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement