Thursday, April 25, 2024

3న టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి బొత్స..

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, బెటర్‌ మెంట్‌ ఫలితాలు బుధవారం నాడు విడుదల కానున్నాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన నెల రోజుల్లోనే జూలైలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

బుధవారం ఉదయం పది గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను WWW.RESULTS.BSE.AP.GOV.IN
లో పొందవచ్చని సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement