Friday, March 29, 2024

టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లకు కుదింపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల పేపర్లను ఆరుకు కుదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 10వ తరగతిలో 11 పేపర్లు ఉండేవి.. కరోనా కారణంగా ఏడు పేపర్లకు కుదించారు. తాజాగా.. ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లుగా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ తరహాలో టెన్త్ పరీక్షలు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement