Saturday, April 20, 2024

Breaking: కలుషిత నీరు తాగి 10మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి 10మంది అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడులో కలుషిత నీరు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 10మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కలుషిత నీటిని తాగిన వారికి వాంతులు, విరేచనాలు అవుతుండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తక్షణమే అక్కడ వైద్య శిబిరం నిర్వహించాలని కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement